చంద్ర బాబు నాయుడు మాయ మాటలు నమ్మి ఆనాడు తానూ కూడా తెలుగు దేశం పార్టి అన్న ఎన్ టి ఆర్ కు అన్యాయం చేసిని వాడి లో తానూ ఒకడినని .....అందుకు పశ్స్తాప పడుతున్నానని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేత జ్యోతుల నెహ్రు చెప్పారు .మురారి లో జరిగిన కార్యక్రమం లో లక్ష్మి పార్వతి ఎదురుగా ఆయన ఈ విషయం చెప్పారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి