రెండవ తేదిన జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసే భాద్యత కార్యకర్తలదే నని మంత్రి తోట నరసింహం తన పార్టీ వారికి నొక్కి చెప్పారు .ఈరోజు జగ్గంపేట లో కాంగ్రెస్స్ కార్యకర్తల మీటింగ్ ప్రత్యేకంగా జరిపారు .ముఖ్యమైన నేతలు హాజరయ్యారు .సి ఎం సభ నియోజవర స్థాయి లోనే జరుగుతున్నా ....జన సమీకరణ భారీగా ఉండాలని ....నియోజవర్గానికి పేరు వచ్చే విధంగా ప్రజలను తీసుకు రావాలని అన్నారు .వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు .కార్య క్రమంలో నేతలు కోర్పు లచ్చయ్య దొర ,అడబాల కుందరాజు, బండారు రాజ ,వత్సవాయి రాజు ,మూర్తి అయ్యన్న ,పైడియ్య,ప్రబృతులు పాల్గున్నారు .తదుపరి ఆయన సి ఎం సభ జరిగే ప్రాంగణాన్ని కలక్టర్ ,ఎస్ పి కల్సి సదర్సించారు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి