మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
29, అక్టోబర్ 2011, శనివారం
గండేపల్లి లో పౌర కేంద్రం
గండేపల్లి లో పౌర కేంద్రాన్ని మంత్రి తోట నరసింహం పారంబించారు .పదియేను రకాల సేవలు అందించే దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు .కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ మల్లిఖార్జున్ .ఎం పి డి ఓ మురళీధర్ ,వరలక్ష్మి పాల్గున్నారు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి