mettaseema
మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
2, అక్టోబర్ 2011, ఆదివారం
కందుల కొండయ్య దొర అద్వర్యం లోరైతన్నలు నిరాహారదీక్ష
పంటల విరామం ప్రకటించిన కోనసీమ రైతులకు మద్దత్తు గా శనివారం నుంచి మెట్టసీమ అన్నదాతలు రిలే నిరాహార దీక్షలు మొదలు పెట్టారు .తూర్పు గోదావరి జిల్లా తెలుగు దేశం పార్టి తెలుగు రైతు అధ్యక్షులు కందుల కొండయ్య దొర అద్వర్యం లో రైతన్నలు నిరాహారదీక్ష మొదలు పెట్టారు . గండేపల్లి రైతు దీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రం లో ప్రతి చోట రైతు పంట వేసుకోలేని పరిస్తితి వచ్చిందని దుయ్యబట్టారు .కార్యక్రమం లో నియోజవర్గ టి డి పి ఇంచార్జ్ జ్యోతుల చంటిబాబు ,అధికార ప్రతినిధి ఎస్ వి ఎస్ అప్పల రాజు ప్రబృతులు ,ర్యైతులు పాల్గొన్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి