జగ్గంపేట ఏం ఈ ఓ వెంకట లక్ష్మి మృతికి పలువురు తమ సంతాపాన్ని తెలిపారు .కొందరు రాజమండ్రి వెళ్లి బౌతిక కాయని సందర్శించి వచ్చారు .ఏం డి ఓ నాతి బుజ్జి ,ఎక్ష్ ఏం పి పి మారిసెట్టి పాపరత్నం భద్రం ,యూ టి ఎఫ్ నాయకులు వెళ్ళిన వారిలో ఉన్నారు .కాగ శుక్రవారం జగ్గంపేట లో సంతాప సభ జరిగింది .ఈ సందర్బంగా ఆమె సేవలను పలువురు గుర్తుకు తెచ్చుకున్నారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి