mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

27, అక్టోబర్ 2011, గురువారం

jaggampeta meo dead మండల విద్య శాఖాధికారి వి .వెంకట లక్ష్మిమృతి

మండల విద్య శాఖాధికారి  వి .వెంకట లక్ష్మి గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు .గత మూడు నెలలుగా ఆమె కాన్సర్ వ్యాధి తో భాద పడుతున్నారు .ఆరేళ్ళుగా ఆమె జగ్గంపేట మండలం లోనే పని చేస్తునారు .ఆమెకు భర్త ,ఇద్దరు పిల్లలు .ఏ ఈ ఓ మృతి కి సంతాప సూచకంగా శుక్రవారం మండలం లోని ప్రభుత్వ ,ప్రైవేట్ స్కూల్స్ మూత పడుతున్నాయి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి