mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

9, అక్టోబర్ 2011, ఆదివారం

కంప్యూటర్ టీచర్స్ నెల రోజులగా ఆందోళన చేస్తున్న


కంప్యూటర్ టీచర్స్ నెల రోజులగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించు కాకపోవడం శోచనీయం .న్యాయమైన తమ డిమాండ్స్ తీర్చమని వారు సమ్మె చేస్తునారు .రోజుకో నిరశన చొప్పున ప్రతీ రోజు టెంట్ వేసుకుని ఉదయం నుంచి సాయత్రం వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు .కళ్ళ కు గంతలు కట్టుకోవడం ..మహనీయుల విగ్రహాలకు పాలాభిషేకం ..వినతిపత్రాలు ఇవ్వడం ...పచ్చిరొట్ట తినడం ...మోకాళ్ళు వేయడం ....దున్నపోతు కు వినతి పత్రం ..దిష్టిబొమ్మ దగ్దం ...సి ఏం కు ఉత్తరాలు రాయడం ....ఇలా ఎన్నో రకాల నిరసన కార్య క్రమామలు చేస్తూనే ఉన్నారు .ఆదివారం జగ్గంపేట జాతీయరవదారి పై రాస్తా రోకో చేసి తమ నిరసన్ తెలిపారు .....ఉపాధ్యాయ ,ఉద్యోగ సంఘాలు ....తో పాటు సి టి యూ అద్వర్యం లో ఎన్నోసంఘాలు వీరికి మద్దతు గా నిలిచాయి .జగ్గంపేట నియోజవర్గ కంప్యూటర్ టీచర్స్ సంఘం అధ్యక్షుడు పడాల బాలాజీ అద్వర్యం లో కార్య క్రమలూ జరుగుతున్నాయి .సోమవారం నుంచి మరో వైపు స్కూల్స్ తెరుస్తునారు .హైస్కూల్స్ లో కంప్యూటర్ విద్యకు విఘాతం కల్గుతుంది .పైగా విద్యార్ధి ప్రతి సమాచారం కంప్యూటర్ ద్వారానే అధికార్లులు అడుగుతున్నారు .త్వరగా వీరి సమస్య పరిష్కారం చేస్తే అందరికి మంచిది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి