మిట్ట మధ్యహ్నం రెండు గంటల సమయం ...తిరుపతి సమీపాన పాపనాసనం దగ్గర రోడ్ పై ఓ ముసలి వాడు హటాత్ గా గాంధి వేషం లో నిలబడ్డాడు .....తన కాళ్ళ దగ్గర ఓ ప్లాస్టిక్ డబ్బా పెట్టాడు ..ఓ డబ్బాలో పలువురు డబ్బులు వేస్తున్నారు .......కాని ఓ వ్యక్తి మాత్రం అక్కడ అమ్ముతున్న ఫ్రూట్ సలాడ్ తీసుకు వచ్చి .." తాత ! తిను " అంటూ పిలిచాడు ....దాదాపు అతను ఓ పది నిమిషాలు ప్లేట్ పట్టుకుని అలానే ఉంది పోయాడు ..కాని గాంధి వేషదారి మాత్రం కదల లేదు ...మెదల లేదు ....ఈ లోగ బస్ రావడం తో "తాత తర్వాత తిను " అని ముందుకు కదిలాడు .....
ఈ రోజుల్లో ఇలాంటి మానవత్వం గల మనిషి కనిపించడం చాల అరుదు కదా ?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి