mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

30, నవంబర్ 2011, బుధవారం

ఘనంగా కందుల వారి పెళ్లి సందడి

కందుల వారి పెళ్లి సందడి ఘనంగా జరిగింది .జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కందుల కొండయ్య దొర మరియు ఆయన సోదరుడు చిట్టిబాబు ల కుమార్తెల పెళ్లి ఒకే రోజు ఒకే ముహూర్తం లో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి రాజమండ్రి లో వైభవం గా జరిగింది .ఈ కార్యక్రమానికి జిల్లా లోని తెలుగు దేశం నేతలతో పాటు జ్యోతుల నెహ్రు  దంపతులు వారి అనుచరులు ,  కొర్పు లచ్చయ్య దొర , కాంగ్రెస్స్ నేతలు కూడా వచ్చారు .మంత్రి నరసింహం మాత్రం మొన్నే రాగంపేట వచ్చి కనిపించి వెళ్ళారు .

29, నవంబర్ 2011, మంగళవారం

28, నవంబర్ 2011, సోమవారం

కరువు పరిస్తితులను స్పెషల్ కలక్టర్ సుబ్రహ్మణ్యం పరిశీలించారు




జగ్గంపేట మండలం లో కరువు పరిస్తితులను స్పెషల్ కలక్టర్ సుబ్రహ్మణ్యం స్వయంగా తెల్సుకున్నారు .మర్రిపాక ,మామిడాడ ,నరేంద్ర పట్నం తదితర ప్రాంతాలను చూసి ఎండిన పంట పొలాలను పరిశీలించారు .పలువుర్ రైతులు తమ గోడును అధికారి కి వివరించారు 

చెకుముకి మండల స్తాయి విజేతలు

చెకుముకి మండల స్తాయి పోటీలు ఈరోజు జగ్గంపేట ప్రాధమిక స్కూల్స్ నందు నిర్వహించారు .తెలుగు మీడియం లో గొల్లలగుంట విధ్యారుదులు ,ఆంగ్ల మాధ్యమం లో వివేకానంద స్కూల్ విజేతలగా నిలిచారు .వీరు వచ్చే నెల నాల్గవ తేది ఆదివారం కాకినాడ లో జిల్లా స్తాయి పరేక్ష కు హాజరవుతారు ,

24, నవంబర్ 2011, గురువారం

జగ్గంపేట్ నేతల్లో అననందం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జగ్గంపేట నియోజకవర్గం లో  రైతు పోరు బాట  విజయవంతం కావడం తో దేశం నేతలు ,కార్యకర్తలు ఆనందం తో మునిగి తేలుతునారు.అన్నవరం లో జరిగిన సమావేశం లో జ్యోతుల చంటిబాబు ,కందుల కొండయ్య దొర ,ఎస్ వి ఎస్ అప్పల రాజు లను అభినందించారు .అధినేత లో స్పష్టమైన సంతోషం కనిపించింది అని వారు చెప్పారు .పోరు బాటలో పాల్గున్న అందరికి వారు కృతజ్ఞతలు తెలిపారు .జగ్గంపేట్ నేతల్లో అననందం 

23, నవంబర్ 2011, బుధవారం

chandrabaabu paadyaatra photoes చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పాదయాత్ర ఫోటోలు








తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట లోని మర్రిపాక నుంచి ఏలేశ్వరం వరకు పాదయాత్ర చేసారు ఫోటోలు 

22, నవంబర్ 2011, మంగళవారం

డ్వాక్రా మహిళల పిల్లలకు స్కాలర్ షిప్ -నాతి బుజ్జి ని మంత్రి అభినందించి సత్కరించారు





డ్వాక్రా మహిళల పిల్లలకు స్కాలర్ షిప్ లను మంత్రి తోట నరసింహం ఈరోజు అందించారు .కార్యక్రమం లో ఇరవై సూత్రా ల పధకం లో జగ్గంపేట మండలాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రదమ స్తానంలో నిలిపి అవార్డ్ అందుకున్న ఎం పిడి ఓ నాతి బుజ్జి ని మంత్రి అభినందించి సత్కరించారు